అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుక మడతేయడం అలవాటుగా మారింది. సన్న వడ్లు పండించే రైతులకే బోనస్సు ఇస్తామని సీఎం అనని మాట అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్
ముషీరాబాద్లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు.