దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్' బుధవారం విడుదల చేసిన ఓ నివేదికల�
దేశంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్కు రెండో స్థానం దక్కింది. ముంబై తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా అపర కుబేరులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్