ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
Kishori Pednekar | ముంబై మాజీ మేయర్, శివసేన (ఉద్ధవ్ థాక్రే) నాయకురాలు కిశోరీ పడ్నేకర్పై (Kishori Pednekar) చీటింగ్ కేసు నమోదయింది. స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం