Kiren Rijiju | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం కోరారు.
సైన్స్ను సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) ప్రపంచం కంటే ఎంతో ముందున్నదని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
రాజద్రోహ సెక్షన్పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేదని చిదంబరం కౌంటర్
మణిపూర్ ముఖ్యమంత్రి పీఠం మళ్లీ బీరేన్ సింగ్నే వరించింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగ�
బాలీవుడ్ నటి తాప్సీ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాప్సీ యాడ్ ఎండార్స్ మెంట్, సినిమా ఒప్పందాలపై నిఘా పెట్టిన ఐటీ శాఖ.. తాప్సీ దగ్గర లెక్కల్లో చూపని రూ.5 కోట్లన�