మూడురోజుల క్రితం అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో కిడ్నాపైన రెండేళ్ల బాలుడిని స్థానిక పోలీసులు ఫిర్యాదు అందిన 48 గంటల్లో రక్షించారు. ఆ బాలుడిని అమ్ముదామని లేదా భిక్షాటన కోసం వాడుకుందామని ప్రయత్నిం
కొడు కు డబ్బులు చెల్లించడం లేదని తల్లిని కిడ్నాప్ చేసిన కథ సుఖాంతమైంది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సీఐ వీరప్రసాద్ వివరాలు వెల్లడించారు. చెరుకు పంట కోసే విషయంలో వేములవాడ మండలం క
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుం డా పోయింది. పట్టపగలే ఓ యువతి అపహరణకు గురయ్యారు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకున్నది. ఓ యువతి త న బంధువులతో కలిసి గ్వాలియర్లో బ స్సు దిగారు.