గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అనే కవివాక్కు నిజమే అని తలపోస్తున్నారు నేటి ప్రపంచ ప్రజలు. గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ సంక్షుభిత ప�
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వైవిధ్�
కియారా అద్వానీ.. తెలుగుతో పాటు హిందీలోనూ గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ. ఇక్కడా అక్కడా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ధోనీ సినిమాతో.. ఇక్కడ భరత్ అనే నేనుతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది ఈ మ�
అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరప�
ఈ మధ్య కాలంలో బికినీ వేసేందుకు అందాల భామలు ఏ మాత్రం మొహమాటపడడం లేదు. విహారయాత్రలకు వెళ్లడం అక్కడ బికినీలో తెగ రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తు�
అరంగేట్రం చేసిన అనతికాలంలోనే బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది
దర్శక దిగ్గజం శంకర్ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో సరైన హిట్స్ లేక డిప్రెషన్లో ఉన్న శంకర్ మంచి హిట్ కొట్టి మళ్లీ పాత ఫాంను అందుకోవ�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. కరోనా నిబంధనలను జనాలు గాలికి వదిలేయడంతో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వాణీ ఒకరు. ప్రస్తుతం ఈ భామ హిందీలో వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ఢిల్ల�