అరంగేట్రం చేసిన అనతికాలంలోనే బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది
దర్శక దిగ్గజం శంకర్ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో సరైన హిట్స్ లేక డిప్రెషన్లో ఉన్న శంకర్ మంచి హిట్ కొట్టి మళ్లీ పాత ఫాంను అందుకోవ�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. కరోనా నిబంధనలను జనాలు గాలికి వదిలేయడంతో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వాణీ ఒకరు. ప్రస్తుతం ఈ భామ హిందీలో వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ఢిల్ల�