దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. కరోనా నిబంధనలను జనాలు గాలికి వదిలేయడంతో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వాణీ ఒకరు. ప్రస్తుతం ఈ భామ హిందీలో వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ఢిల్ల�