India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి అసందర్భ ప్రేలాపనలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో తప్ప భారతదేశం ఎన్నడూ ఐక్యంగా లేదంటూ ఆయన నిరాధార వ్యాఖ్యలు చేశారు.
Khwaja Asif | పాకిస్థాన్ (Pakistan) ప్రధాని (Prime Minister) షెహబాజ్ షరీఫ్ (Shahabaz Sharif) ఒకవైపు అమెరికా పర్యటన (US tour) కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్�
Khwaja Asif | రెండు రోజుల క్రితం పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా మరణించిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.