Kho Kho World Cup | ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే భారత్ను విశ్వవిజేతగా నిలిపినందుకు పురుషుల, మహిళల జట్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Kho Kho World Cup | ఖోఖో పురుషుల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను భారత జట్టు మట్టికరిపించింది. ఖోఖో ప్రపంచకప్ను నిర్వహించడం ఇదే తొలిసారి కా
దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న మొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలు సోమవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కాగడాను వెలిగించి ఈ పోటీలను అధి�
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.