మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రాక్షసుడు ఫేం రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ నెలలో విడుదల కావలసి ఉన్న ఖిలాడి కరోనా వలన వాయిదా పడింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపు
కొవిడ్ ఉదృతితో తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల సినిమాల విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాల్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడ�
టాలీవుడ్ ను కరోనా సెకండ్ వేవ్ మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
కరోనా మహమ్మారి టాలీవుడ్కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందంలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస�
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ ఉపశీర్షిక. రమేష్వర్మ దర్శకుడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. ఈ చిత్ర టీజర్ను సోమవారం విడుద�
మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మే 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్
ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపు�
టాలీవుడ్ హీరో రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్తో బిజీబిజీగా ఉన్నాడు. క్రాక్ సక్సెస్తో మంచి జోష్ మీదున్న రవితేజ తన అభిమానులకు మరోసారి మాంచి కిక్కించే సినిమా అందించేందుకు రెడీ అవుతున్నాడ�
ఈ ఏడాది క్రాక్ సినిమాతో పలకరించిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయ�