దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్లో గురువారం తెలంగాణ రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన క్రీడాకారిణులు విజయదీపిక, �
ఖేలో ఇండియా పారా గేమ్స్కు గురువారం తెరలేచింది. ఎనిమిది రోజుల పాటు జరిగే పారాగేమ్స్ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా అధికారికంగా ప్రారంభించారు.