ASI Suspension | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్సైను జిల్లా పోలీసు అధికారులు సస్పెన్షన్ చేశారు.
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని మానుబోతులగడ్డ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అన్వర్ పాషా(50) అనే ప్రభుత్వ �