ఖానామెట్లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ : ఖానామెట్ భూముల ఈ-ఆక్షన్ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్ఐఐసీ ఈ వేలాన్ని నిర్వహించింది. హైటెక్స్, హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ సమీప గ్రామం ఖానామెట్లోని సర్వే నంబర్ 41/14లోని 14.91 �