ఖమ్మం మున్నేరు, పాలేరు వరద బాధితుల సహాయార్థం సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్రావు పంపిన ఆరు లారీల నిత్యావసర సరుకులు గురువారం రాత్రి ఖమ్మానికి చేరాయి. వీటిని సిద్దిపేట నియోజకవర్గ హరీశ్రావు టీం సభ్యుల�
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధ�
ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అలాగే, పాత వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు.