కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి �
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ‘ఔరా..’ నేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావ
ఖమ్మంలో ఈనెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రంగాల్లో విఫలం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచి ప్రజలకు సుఫలాలు అందిస్తు
minister harish rao | ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎల్పీలో మంత్రులు అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్�