ఖమ్మం మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు ఎనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం ప్రధానాసుపత్రికి అనుసంధానంగా నూతన మెడికల్ వైద్యశాల రూపుదిద్దుకున్నది. మెడిసిన్ తరగతులకు నగరంలోని పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జి�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. హుస్సేన్, హసీనా దంపతుల కుమారుడు తాహెర్ షరీఫ్.. ఇటీవల నిర్వహించిన నీట్లో 497వ ర్యాంకు రావడంతో ఖమ్మం ప�