రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సిం హా ఆదేశించారు.
Harish Rao | ప్రజాపాలన అంటే సహాయం అడిగిన వరద బాధితులపై బాధితులపై లాఠీఛార్జ్ చేయడమేనా..? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మాజీ మంత్రి, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా చేగుంటల
ఖమ్మంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే రూ.147 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్