రోజు 7 టన్నుల రొయ్యలు లభ్యంజెల్ల, వాలుగలు కూడా ఎగుమతికంటే పెద్ద సైజులో రొయ్యలు లభ్యంకూసుమంచి, జూన్ 15 : పాలేరులో మంగళవారం నుంచి రోయ్యల వేట ప్రారంభమైంది. తొలిరోజు రోయ్యల వేట ఆశాజనకంగా సాగింది. కొవిడ్ కారణం�
సత్తుపల్లి రూరల్, జూన్ 14: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి నియోగి (60) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. నియోగి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ముళ్లప�
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవునగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్హైదరాబాద్లో కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజతో సమీక్షఖమ్మం, జూన్ 14: ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృ�
పల్లె ప్రగతిలో పంచాయతీ ముందంజగ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్డుతాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంనర్సరీలో 16 వేల మొక్కల పెంపకంమణుగూరు రూరల్, జూన్14: ఒకప్పుడు సమస్యలతో ఇబ్బంది పడ్డ పంచాయతీ నేడు అభివృద్ధి �
చెక్కుల పంపిణీలో సత్తుపల్లిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి/ వేంసూరు, జూన్ 13 : అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి సహాయనిధి లక్ష్యమని ఎమ్మెల్
జిల్లాలో 1.59 లక్షల మందికి పింఛన్లునెలకు రూ.34.69 కోట్లు పంపిణీకరోనా కాలంలో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపేదలకు సీఎం కేసీఆర్ భరోసాకూసుమంచి, జూన్ 12: ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్�
రూ.1.43 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం44 మందిపై కేసు నమోదువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలపై దాడులుఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రభుత్వ అనుమత�
కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మ
త్వరలో ధాన్యం రవాణా, మిల్లింగ్కు అనువుగా మిల్లులుస్థల సేకరణలో నిమగ్నమైన యంత్రాంగంపారిశ్రామికంగా రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశంమిల్లర్లు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి అజయ్కుమార్ఖమ్మ�
జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటుమండలస్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లు ఏర్పాటు చేశాంవీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ఖమ్మం జూన్ 11 : రైతులకు నష్టం కలిగించేలా జిల్లాలో ఎవరైనా నకి�
ఖమ్మం వ్యవసాయం, జూన్ 11: రాష్ర్టానికి రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురిపిస్తున్నాయి.. సాగుకు అదును రావడంతో రైతులు పొలంబాట పట్టారు. రఘునాథపాలెం మండలంలో పత్తి విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వైప�