సత్తుపల్లి, జూన్ 5 : లాక్డౌన్లో నిరుపేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చింతలపాటి వీధిలోని
పాజిటివ్ కేసులను ఐసొలేషన్కు పంపాలిఅధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశంరఘునాథపాలెం, జూన్ 4 : గ్రామాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల కట్టడి కోసం మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే�
పంటల అంచనా సిద్ధం చేసిన వ్యవసాయశాఖగతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంటలుకొత్తగూడెం, జూన్ 3: వానలు పలకరిస్తున్నాయి.. సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు గతేడాది వానకాలం సాగు�
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడఅభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ విమర్శకేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టీకరణఖమ్మం, జూన్ 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేష
ఖమ్మం, జూన్ 3: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నుంచి 94 మందికి మంజూరైన రూ.42.58 లక్షల విలువైన చెక్కులను గురువారం వీడీవోస్ కాలనీలోన
మళ్లీ పెరిగిన గెలల ధర రూ.19,114జూన్ నెలకు రూ.730 పెంపుఅమితానందంలో అన్నదాతలుఅశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ సంస్థ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆయిల్పాం రైతులకు సంస్థ అందించే టన్ను గెలల ధరను జూన్ నె�
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి అజయ్కుమార్తెలంగాణ తల్లికి పూలమాల, అమరవీరుల స్థూపం వద్ద నివాళిఖమ్మం జూన్ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవ�
నేడు ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాద్రిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంఖమ్మం/ కొత్తగూడెం/ మణుగూరు, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినో�
కొనసాగుతున్న లాక్డౌన్మార్కెట్, దుకాణాల వద్ద తగ్గిన రద్దీపెరిగిన వ్యాపార వాణిజ్య లావాదేవీలురాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఈ-పాస్లు ఉన్నవారికే అనుమతిఖమ్మం, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం, �
ఎంవీ రెడ్డి పదవీ విరమణతోవిధుల్లోకి యువ ఐఏఎస్జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: దురిశెట్టికొత్తగూడెం మే 31: భద్రాద్రి జిల్లా నూతన కలెక్టర్గా దురిశెట్టి అనుదీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 14 �
సంక్షోభ సమయంలోనూ అన్నదాతలకు సాయంత్వరలో రైతుల ఖాతాల్లో నగదు జమఉమ్మడి జిల్లాలో 4 లక్షల మందికి పైగా లబ్ధిహర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులుకొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, మే 30:కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత�
సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, మే 30: కరోనా కాలంలో పనులు దొరకక అవస్థలు పడుతున్న రిక్షా కార్మికుల దీనావస్థను చూసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చలించిపోయారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సంకల్పించారు. పట్ట
కూలీలు, పేదలకు ఉచితంగా ‘అన్నపూర్ణ’ భోజనంమంత్రి ఆదేశంతో ఇళ్ల వద్దకే వెళ్లి వడ్డిస్తున్న మెప్మా సిబ్బందిఖమ్మం, మే 29: రోజువారీ కూలి పనుల కోసం నగరాలు, పట్టణాలకు వచ్చే కూలీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 అ�
లక్ష్మీదేవిపల్లి, మే 29: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం రూ.లక్ష అందిస్తూ వారిని మరింతగా ఆదుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని లోతువాగు