రహదారుల నిర్మాణానికి రూ.14.72 కోట్లు మంజూరు రెండు వరుసలుగా విస్తరించనున్న నాలుగు రహదారులు హర్షం వ్యక్తం చేస్తున్న రఘునాథపాలెం మండల ప్రజలు రఘునాథపాలెం, మే 2: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని
తేలనున్న అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలు.. కేంద్రంలో కొవిడ్ నిబంధనలు అమలు ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నగరంలోని ఎస్ఆర్అండ
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామరేఖలు అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకతి వనం ములకలపల్లి, మే 2: గతంలో సీతారాంపురం పంచాయతీలో వీధుల పక్కనే చెత్త
ఫేస్బుక్తో వలపు వలఅమ్మాయిలకు పెళ్లి సంబంధాలుకుదురుస్తానని డబ్బు వసూలుబాధితుల ఫిర్యాదుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి..నల్లగొండలో అరెస్టు చేసిన పోలీసులు నల్లగొండ రూరల్, మే 1: అమ్మాయిలకు పెండ్లి సంబంధాలు
కొవిడ్ నిబంధనలతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లుపలు డివిజన్లలో పోలింగ్ తీరును పరిశీలించిన మంత్రి పువ్వాడ రఘునాథపాలెం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్
ఖమ్మం, ఏప్రిల్ 30: నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకుడు ఆహ్మద్ నదీమ్ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు. ఖానాపురం కరెంట్ ఆఫీ�
అనవసరంగా అవాకులు , చవాకులు పేలకు..టీఆర్ఎస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకపోతున్నావా?సానుభూతి కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నావా?కలెక్టరేట్లో మీరు ప్రెస్మీట్ పెట్టడం ఉల్లంఘన కాదా?సీఎల్పీ నేత విక్ర�
ఐసొలేషన్ కేంద్రం ద్వారా మెరుగైన సేవలుకరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలిఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియఇల్లెందు రూరల్, ఏప్రిల్ 29: కరోనాపై భయం వీడి మనోధైర్యంతో ముందుకు సాగితే బాధితులు త్వరితగతిన
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలుమనోధైర్యమే అసలైన మందుప్రైవేటు వైద్యంపై పటిష్ట నిఘానిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు..‘నమస్తే’తో ఖమ్మం డీఎంహెచ్వో మాలతిఖమ్మం సిటీ, ఏప్రిల్ 28:మహమ్మారిపై వైద్యా
ఒకేరోజు 1.20 లక్షల బస్తాల రాకమార్కెట్ చరిత్రలో తొలిసారినేటి నుంచి మూడు రోజులు సెలవులుఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్కు చరిత్రలో తొలిసారిగా బుధవారం 1.20 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. �
100 ఐసోలేషన్ బెడ్ల ఏర్పాటుకు భవనం పరిశీలనస్పందించిన మంత్రి.. ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశంఒక వైద్యుడు, ముగ్గురు వైద్య సహాయకుల కేటాయింపుఅశ్వారావుపేట, ఏప్రిల్ 27: కరోనా కల్లోలం నుంచి గిరిజనులు, గిరిజనేతరు�