వివిధ పార్టీలు, సంఘాల నుంచి మంత్రి సమక్షంలో చేరిక ఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లకు చెందిన 480 మంది నాయకులు, కార్యకర్తలు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి మంత్రి పువ్�
పువ్వాడ వసంతలక్ష్మి పోటీలో ఉండరునగరాభివృద్ధి బాధ్యత నాదే..పనిచేసే వారికి పట్టం కట్టాలిఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): నగరంలో జరిగిన అభివృద్దిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలపించాలని రాష�
ఒకే రోజు లక్ష బస్తాల రాకఖమ్మం ఏఎంసీకి భారీగా వచ్చిన మిర్చి పంటరెండుయార్డులను సిద్ధం చేసిన యంత్రాంగంప్రశాంతంగా కొనసాగిన క్రయవిక్రయాలు ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు రికార్�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఅన్ని సౌకర్యాలతో చివరి మజిలీపూర్తయిన డంపింగ్యార్డుదమ్మపేట, ఏప్రిల్ 19: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు ప్రగతికి చిహ్నంగా మారుతున్నాయి. డంపిం
చైనా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు ఖమ్మం మిర్చిరంగు, ఘాటు, నాణ్యతలో తనకు తానే సాటిఫుడ్, మెడిసిన్, పెయింటింగ్ రంగాల్లో వినియోగంఏటా వేలాది టన్నుల సరుకు ఎగుమతిప్రాసెసింగ్ ప్రక్రియలో వేలాద
మండు వేసవిలోనూ వట్టిపోని జలాశయాలువాగులు, చెక్డ్యాంల్లోనూ పుష్కలంగా నీరుమన ఊరి చెరువులు.. మన ఇంటి సిరులుకళ్లముందే మిషన్ కాకతీయ ఫలాలుఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప�
ఏపీ నుంచి భద్రాద్రి ఆలయానికి చేరుకున్న భక్తబృందంభక్తి శ్రద్ధలతోతలంబ్రాల సమర్పణభద్రాచలం, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్�
భద్రాచలం, ఏఫ్రిల్ 18: భద్రాద్రి ఆలయంలో ఈ నెల 21న శ్రీరామనవమి, 22న పట్టాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంల�
ఏజెన్సీలో విస్తారంగా సాగుఏటా పెరుగుతున్న విస్తీర్ణంమెలకువలు పాటిస్తే లాభసాటిఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయంకరకగూడెం/దుమ్ముగూడెం, ఏప్రిల్ 14: రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే ఆధునిక వ్యవసాయం చేయాల�
బడుగు, బలహీన వర్గాలకు అండరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్నగరంలో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలుబాబాసాహెబ్ సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు,
కేఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు షాక్నగర అభివృద్ధే ప్రధానమంటున్న నేతలుఖమ్మం, ఏప్రిల్14: ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున సమయంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్య�
అన్ని డివిజన్లలో విజయం సాధించేలా వ్యూహంనగర‘పోరు’కు గులాబీ దండు సిద్ధం..మొదలైన టీఆర్ఎస్ శ్రేణుల ప్రచారంమంత్రి పువ్వాడ అభివృద్ధే ఆయుధంగా ముందుకు..రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠబ్యాలెట్ పద్ధతిలో
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనరఘునాథపాలెం, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేవలం ఏడేళ్లలోనే ఖమ్�