రూ.16 లక్షల విలువైన విత్తనాలు పట్టివేతఎనిమిది మంది అరెస్టు.. కారు, ద్విచక్ర వాహనం స్వాధీనంబిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దు..సీపీ విష్ణు ఎస్ వారియర్ఖమ్మం, జూన్ 07 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్�
వానకాలంలో రైతుల కోసం మండలాల్లో సిద్ధంగా స్టాక్ఉమ్మడి జిల్లాలో 873 షాపుల్లో ‘ఈ పాస్’ ద్వారా విక్రయాలుకొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, జూన్ 7: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతల కోసం ఎరువులు సిద్ధమవుతున్నాయి. ఇప�
కొవిడ్ నేపథ్యంలో బోర్డు నిర్ణయంవచ్చే నెల 5 వరకు గడువుజనరల్తో పాటు ఒకేషనల్ కోర్సులకూ అవకాశంఖమ్మం జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6: ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి �
సత్తుపల్లి, జూన్ 5 : లాక్డౌన్లో నిరుపేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చింతలపాటి వీధిలోని
పాజిటివ్ కేసులను ఐసొలేషన్కు పంపాలిఅధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశంరఘునాథపాలెం, జూన్ 4 : గ్రామాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల కట్టడి కోసం మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే�
పంటల అంచనా సిద్ధం చేసిన వ్యవసాయశాఖగతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంటలుకొత్తగూడెం, జూన్ 3: వానలు పలకరిస్తున్నాయి.. సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు గతేడాది వానకాలం సాగు�
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడఅభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ విమర్శకేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టీకరణఖమ్మం, జూన్ 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేష
ఖమ్మం, జూన్ 3: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నుంచి 94 మందికి మంజూరైన రూ.42.58 లక్షల విలువైన చెక్కులను గురువారం వీడీవోస్ కాలనీలోన
మళ్లీ పెరిగిన గెలల ధర రూ.19,114జూన్ నెలకు రూ.730 పెంపుఅమితానందంలో అన్నదాతలుఅశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ సంస్థ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆయిల్పాం రైతులకు సంస్థ అందించే టన్ను గెలల ధరను జూన్ నె�
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి అజయ్కుమార్తెలంగాణ తల్లికి పూలమాల, అమరవీరుల స్థూపం వద్ద నివాళిఖమ్మం జూన్ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవ�
నేడు ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాద్రిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంఖమ్మం/ కొత్తగూడెం/ మణుగూరు, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినో�
కొనసాగుతున్న లాక్డౌన్మార్కెట్, దుకాణాల వద్ద తగ్గిన రద్దీపెరిగిన వ్యాపార వాణిజ్య లావాదేవీలురాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఈ-పాస్లు ఉన్నవారికే అనుమతిఖమ్మం, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం, �