జిల్లాలో 1.59 లక్షల మందికి పింఛన్లునెలకు రూ.34.69 కోట్లు పంపిణీకరోనా కాలంలో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపేదలకు సీఎం కేసీఆర్ భరోసాకూసుమంచి, జూన్ 12: ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్�
రూ.1.43 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం44 మందిపై కేసు నమోదువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలపై దాడులుఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రభుత్వ అనుమత�
త్వరలో ధాన్యం రవాణా, మిల్లింగ్కు అనువుగా మిల్లులుస్థల సేకరణలో నిమగ్నమైన యంత్రాంగంపారిశ్రామికంగా రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశంమిల్లర్లు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి అజయ్కుమార్ఖమ్మ�
జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటుమండలస్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లు ఏర్పాటు చేశాంవీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ఖమ్మం జూన్ 11 : రైతులకు నష్టం కలిగించేలా జిల్లాలో ఎవరైనా నకి�
ఖమ్మం వ్యవసాయం, జూన్ 11: రాష్ర్టానికి రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురిపిస్తున్నాయి.. సాగుకు అదును రావడంతో రైతులు పొలంబాట పట్టారు. రఘునాథపాలెం మండలంలో పత్తి విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వైప�
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సుల కేటాయింపునగరంలో బస్సును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ఖమ్మం/ రఘునాథపాలెం, జూన్ 10: ప్రజలకు కొవిడ్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు మొబైల్ ఐసీయూ బస్సులను అ�
ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూడాలినిర్ణీత రూట్లలో సకాలంలో బస్సులు నడపాలినూతన బస్టాండ్ పరిశీలనలో మంత్రి అజయ్ఖమ్మం, జూన్ 10: ఖమ్మం నూతన బస్టాండ్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం సాయంత్రం ఆక�
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుతక్షణం స్థల సేకరణ జరపాలిరైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలికొవిడ్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలిఫుడ్ ప్రాసెసింగ్ జోన్ శంకుస్�
మంత్రి సందర్శించిన నెల రోజుల్లోనే నిర్ణయంవంద బెడ్లతో ఆసుపత్రి మంజూరు హర్షణీయంమధిర ప్రజలు సంతోషిస్తున్నారు: జడ్పీ చైర్మన్ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంబోనకల్లు, జూన్ 9: దశాబ్దాల నాట�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని వైద్య సేవలుజిల్లా కేంద్రాల్లో ప్రత్యేక క్యాన్సర్ కేంద్రాలురాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయంఖమ్మం ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సత్తుపల్లి, మధిర పట్టణాల్లో ప్రజ�
భద్రాచలం, జూన్ 8: కొవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బీసీఆర్ (బండారు చందర్రావు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ క
రూ.16 లక్షల విలువైన విత్తనాలు పట్టివేతఎనిమిది మంది అరెస్టు.. కారు, ద్విచక్ర వాహనం స్వాధీనంబిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దు..సీపీ విష్ణు ఎస్ వారియర్ఖమ్మం, జూన్ 07 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్�
వానకాలంలో రైతుల కోసం మండలాల్లో సిద్ధంగా స్టాక్ఉమ్మడి జిల్లాలో 873 షాపుల్లో ‘ఈ పాస్’ ద్వారా విక్రయాలుకొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, జూన్ 7: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతల కోసం ఎరువులు సిద్ధమవుతున్నాయి. ఇప�
కొవిడ్ నేపథ్యంలో బోర్డు నిర్ణయంవచ్చే నెల 5 వరకు గడువుజనరల్తో పాటు ఒకేషనల్ కోర్సులకూ అవకాశంఖమ్మం జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6: ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి �