వీధుల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న మంత్రి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపిన అజయ్ గోళ్లపాడు ఛానల్ మురుగు కాలువ పరిశీలన లకారం ట్యాంక్బండ్ వద్ద మొక్కల ప్లాంటింగ్ మంత్రి వెంట సైకిళ్లపై �
ఖమ్మం జిల్లాకు తలమానికంగా గ్రానైట్ పరిశ్రమలు భద్రాద్రికి వన్నెతెస్తున్న కేటీపీఎస్, బీటీపీఎస్లు విస్తరిస్తున్న వివిధ పరిశ్రమలు పెరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇల్లెందు, ఆగస్టు 3 : భద్రాద్రి, ఖమ్మం
సారపాక, ఆగస్టు 3 :ఆపదలో ఉన్నామని సమాచారం తెలిస్తే చాలు ఆసుపత్రిలో ప్రత్యక్షంరక్తం అవసరమని.. ఎవరైనా ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు.. ఏమి ఆలోచించకుండా క్షణాల్లో అక్కడుంటారాయన. రక్తం కావాలని ఎవరు ఫోన్ చేసినా, వ
ఖమ్మం, ఆగస్టు 2: రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనతో కేసీఆర్ మహాత్ముడిగా మారారని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలప�
ఐదు రోజులపాటు ఆన్లైన్లో రోజుకు రెండు సెషన్లు.. 4, 5, 6, 9, 10 తేదీల్లో పరీక్ష ఖమ్మం నగరంలో ఆరు, సూర్యాపేటలో మూడు కేంద్రాలు ప్రతి కేంద్రానికీ ఒక పరిశీలకుడు ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 2: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అ
రూ.50 వేల వరకు రుణం తీసుకుంటే ‘మాఫ్’ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయానికి సీఎం కేసీఆర్ ఓకే ఉమ్మడి జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం ఖమ్మం, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైత�
పార్కులు నిర్మించి ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రభుత్వం గోళ్లపాడు ఛానల్లో పేరుకుపోయిన మురుగు తొలగింపు ఖమ్మం, ఆగస్టు 2: గోళ్లపాడు చానెల్ అంటేనే ‘అబ్బో.. కంపు కంపు..’ అనే వారు నగర ప్రజలు. ముక్కుపుటలదిరిపోతాయని
తెలంగాణ తెచ్చిన ఆ బక్కపలుచని కేసీఆరే దళితబంధునూ అమలు చేసి చూపిస్తడు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా దళితులు సాధికారత సాధించలేదు కాంగ్రెస్ పార్టీ దళితులను వాడుకున్నది తప్ప వారికి చేసిందేమీ లేదు ముదిగొం�
మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా భారత షట్లర్ పీవీ టోక్యో ఒలింపిక్స్లో సింధుకు కాంస్యం పట్ల సర్వత్రా హర్షం పటేల్ స్టేడియంలో కేక్ కట్ చేసిన మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, ఆగస్టు 2: టోక్కో ఒలింపిక్స్లో భారత �
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 1: ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు పాఠాలు బోధించనున్నారు. సాంకేతిక నైపుణ్యం, కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను నడిపించడానికి కావాల్సిన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుకు�
పెనుబల్లి, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అది దేశంలో నెంబర్ వన్ అవుతోందని, రాష్ట్రం కూడా నెంబర్ వన్గా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి
ఖమ్మం జిల్లా మధిర మండలం ఖాజీపురం గ్రామం చిన్న పల్లెటూరు. ఇక్కడ కేవలం 500 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. 5వ తరగతి వరకు అక్కడే చదుకోవాలి. ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ�
30 రోజుల బ్రిడ్జ్ కోర్సులు రూపొందించిన గిరిజన సంక్షేమ శాఖ 3-10 తరగతుల విద్యార్థుల ఇంటికే అభ్యాసన పుస్తకాలు జిల్లాలో 4,039 మంది విద్యార్థులకు లబ్ధి ఒక్కో టీచర్కు 10-20 మంది విద్యార్థుల పర్యవేక్షణ అభ్యాసన పుస్తక�