మలి విడత జీవాల పంపిణీకి రంగం సిద్ధం ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు,ఒక గొర్రెపోతు కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం పారదర్శత కోసం ప్రత్యేక యాప్ హర్షం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు – ఖమ్మం, జూలై 28 (నమస్తే తె�
ఈ సారి సాగర్ ఆయకట్టుకు పుష్కలంగా నీరు ముందస్తుగానే నీరు వదిలే యోచన పాలేరు కింద 4.5 లక్షల ఎకరాల్లో మాగాణి, మెట్ట సాగు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సాగు నీటికి ఢోకా లేదంటున్న అధికారులు అన్�
పెనుబల్లి, జూలై 27 : అడవిమల్లేల పల్లె ప్రకృతి వనం బాగుందని, పనులు బాగా చేపట్టారని కలెక్టర్ వీపీ గౌతమ్ సర్పంచ్ మండదపు అశోక్కుమార్ను అభినందించారు. తొలుత లంకాసాగర్ డ్యామ్ వద్ద కొబ్బరి మొక్క నాటి అనంతర�
వేంసూరు, జూలై 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యం పేదల అభ్యున్నతేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక రైతువేదికలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను మంగళవారం అందజేసి మాట్లాడారు. స�
సత్తుపల్లి, జూలై 27 : అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అర్బన్పార్క్ను త్వరలో పూర్తిచేయాలని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన సత్తుపల్లిలో పర్యటించారు. తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖ�
కామేపల్లి, జూలై 27 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. తహసీల్దార్ దారా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్డులను లబ్ధిదారుల
ఖమ్మం నగరంలో పంపిణీ చేసిన మంత్రి అజయ్ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్మిగిలిన అర్హులకు రెండో విడతలో కార్డులు మంజూరు చేస్తాంరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం,
ప్రారంభించిన మంత్రి అజయ్..పేదలకు మెరుగైన వైద్యం సీఎం కేసీఆర్ లక్ష్యంమంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం సిటీ, 26 : ప్రతి నిరుపేద కుటుంబానికి నయాపైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం కే�
అటవీ ప్రాంత సంరక్షణకు పటిష్ట చర్యలుకలుపు మొక్కల స్థానంలో గడ్డి మొక్కల పెంపకంఅగ్ని ప్రమాదాల నివారణకు చెక్వన్య ప్రాణుల ఆహార కొరత నివారణలక్ష్మీదేవిపల్లి, జూలై 25: అటవీ ప్రాంత సంరక్షణతో పాటు వన్య ప్రాణ సంర�
ఆదివారం సాయంత్రం 42 అడుగుల వద్ద ప్రవాహంఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణఊపిరి పీల్చుకున్న లోతట్టు ప్రాంత ప్రజలుభద్రాచలం, జూలై25: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు తగ్గుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్�
తండ్రికి తగిన తనయుడు.. ఈ తారకరాముడు.. మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకల్లో మంత్రి అజయ్ ఖమ్మం, జూలై 24: వినయ, విధేయ గుణధాముడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని మంత్రి పువ్వ�
పథకాలను ప్రజలకు అందించడంలో ఆయన సఫలం పూర్వ కలెక్టర్ దంపతుల సన్మాన సభలో మంత్రి అజయ్ జిల్లాతో అనుబంధం మరువలేనిది: కర్ణన్, ప్రియాంక మామిళ్లగూడెం, జూలై 23: రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లాలను ముందు వరుసలో ఉంచడ�
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా నగరంలో ‘ముక్కోటి వృక్షార్చన’ ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ మామిళ్లగూడెం/ ఖమ్మం సిటీ, జూలై 24: యువనేత, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున పుడమితల్లి పులకించింది. బర్త్�
బోనకల్లు, జూలై 24: మధిర మండలంలో ముక్కోటి వృక్షార్చన విజయవంతమైంది. దెందుకూ రు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మొక్క నాటి ప్రారంభించారు. స్వీట్లు పంచారు. మధిరలోని శ్రీవసంత�