‘ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు అక్కడే ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు సోమవారం కలెక్టరేట్లో అధికారులను వేడుకున్నారు.
ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు కూడా అక్కడే ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు అధికారులను వేడుకున్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారిలో కొద్ద�
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.