ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత భారత్ ఎట్టకేలకు స్పందించింది. గల్ఫ్ ప్రాంతమంతా డ్రోన్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న వేళ మంగళవారం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు �
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఇరాన్(Iran) సుప్రీం నాయకుడు ఖమేనీ మృతిపై(Khamenei death) ప్రపంచ వ్యప్తంగా నిరసనలు కొనసాగుతుండా ఇరాన్ దేశంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా(America), ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran )సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei )మృతితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు.