ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏటా వినాయకచవితికి ముందు రోజు నుంచి దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారీ అలాగే భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముంబై: ఓ భారీ సింహాసనంపై గంభీరంగా కూర్చొని ఉండే లాల్బాగ్చా రాజా గణేష్కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. మన ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో.. ముంబైలో ఈ లాల్బాగ్చా రాజా కూడా అంతే. 93 ఏళ్లుగా దక్షిణ ముంబైలో