ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభ�