అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రం�
గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యా�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఆదిలాబాద్ జిల్లాలోని జడ్పీ, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు.