తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సరికొండ యాదయ్య (48) మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.
ప్రజాపాలనలో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేశంపేట తహసీల్దార్ ఆజం అలీ అవగాహన కల్పించారు.
Indiramma House | ఇది ప్రజా పాలన.. ప్రజల ప్రభుత్వం.. పార్టీలకు అతీతతంగా పారదర్శకంగా పని చేస్తాం.. అర్హులైతే చాలు.. మీ ఇంటి గడప దాకా వచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తాం.. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఇల్�
బద్రునాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తండాకు చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదాద్చారు.
కేశంపేట : మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య బొడ్రాయికి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పోచమ్మకు బోనాలు సమర్ప�
కేశంపేట : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన ఢిల్లీ కృష్ణయ్య అనే వ్యక్తికి శుక్రవారం రూ. 2లక్షల ఎ�