మిర్చి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కాంటాలు నిర్వహించక పోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 12న 8 వేల బస్తాల మిర్చి విక్రయానికి రాగా, పరిమితికి మించి వచ
ఆరుగాలం కష్టపడి మిరపకాయలు పండించిన రైతు.. తీరా వాటిని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నాడు. పంటను ఎప్పుడు కొంటారా.. అని మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు.
రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కేంద్రమంత్రిని నిలదీసిన రైతు మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మద్దతు ధరపై కేంద్రమంత్రి బీఎల్ వర్మను తెలంగాణ రైతులు నిలద
‘ఈ-నామ్'ను సమర్థవంతంగా అమలు చేసినందుకు మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్టు మార్కెట్ కార్యదర్శి రాజా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగా�