పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కేరళ వయనాడ్ బాధితులకు ఆయన ఆపన్నహస్తం అందించారు. ప్రకృతి విపత్తు వల్ల సర్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం రెండుకోట్ల రూపాయలు విరాళంగా ఇస్త�
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కోటి నిధులను విరాళంగా ఇచ్చింది. డీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది. తమిళనాడు సీఎం,