తిరువనంతపురం:కేరళ శాసనసభ ఎన్నికల్లో తన సంఖ్యాబలం పెంచుకోవడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. కేరళ ప్రజలు బీజేపీని పూర్తిగా తిప్పికొట్టారు. ఆదివారం వెలువడిన తాజా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బిజెప�
తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ముందే చెప్పానని సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా ప్రచారం కోసం కేరళకు వచ్చారని తెలిపారు. వారంతా �
తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క