బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట�
హైదరాబాద్ : ఈ మధ్య కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్లో అండర్ -16 విభాగంలో.. 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన జనగామ జల్లా పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన చెరిపెల్లి