కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఫ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయి. తాజాగా ఆత్మకూరు(ఎం)లోని వీర్ల చెరువుకు నీళ్లు రావడంతో
ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ తరహా పాలన కావాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.