మహబూబాబాద్ : 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడులను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అందులో భాగంగా మంగళవారం మ�
హైదరాబాద్ : ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా..ఈ నెల 15 నుంచి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్- 2022 ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.