కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ జిల్లా దవాఖాన ఎంపికైందని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలోని దవాఖానలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖాన
జాతీయ ఆరో గ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అందజేసే కాయకల్ప అవార్డుల్లో కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన తెలంగాణలో ప్రథమ స్థానం సాధించగా, గజ్వేల్ దవాఖాన రెండో స్థానంలో నిలిచింది
జూబ్లీహిల్స్, ఏప్రిల్15: రోగులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నగదు పురస్కారాలు దక్కనున్నాయి. గత ఐదేండ్లుగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్యరంగంలో విప్ల