రాష్ర్టానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.15.04 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమా�
ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది. క్రిత
ప్రముఖ విత్తనాల విక్రయ సంస్థ కావేరీ సీడ్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10.72 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది
రాష్ర్టానికి చెందిన ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.275.62 కోట్ల నికర లాభాన్ని గడించి
ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరీ సీడ్స్..రూ.125.6 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.