ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరామ్ (6) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ అనే వ్యక్తి బాలుడి నేత్రదానం పై తల్లిదండ్రులక
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల�
హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లో జరిగే 9వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ స్థాయి అండర్- 14 బాలుర వాలీబాల్ జట్టు కోచ్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయ