ఓ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికీ సత్సంగం జరుగుతుంది. ఒక కంటి అద్దాల వ్యాపారి క్రమం తప్పకుండా ఆశ్రమానికి వెళ్తుండేవాడు. సత్సంగం పూర్తయ్యాక, అక్కడ ఉండే పుస్తకాల అంగడి ముందు చాలాసేపు నిలబడే వాడు. చివరిగా తనకు నచ్�
ఒకానొక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. దేవుడంటే అతనికి వల్లమాలిన భక్తి. ఒకరోజు రైతు కొడుకు తండ్రితో ‘ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ అంటుంటావు. అసలు భక్తి అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతాన
ఓ యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుందా అని వెదకసాగాడు. అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో సంతో�