కాంగ్రెస్ పార్టీ బీసీల టికెట్లను అమ్ముకొని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన హస్తం పార్టీ.. ఏనాడూ కులగణనకు ధైర్యం చేయలేదని విమర�
అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కల్లోలం చెలరేగుతున్నది. బాన్సువాడ, జుక్కల్ టికెట్ల కేటాయింపు వ్యవహారం.. ఆశావహుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.