మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది సాధ్యమని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అన్నారు. మంగళవారం చండూరు మండలం పుల్లెంల జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి అధ్�
అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. సర్కారు బడులను బలోపేతం చేస్తూ ఆయా పాఠశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఎవరూ అడగకున్నా నేనున్నానంటూ చేయూత ఇస్తున్న మంచి మనిషి కస్తూర�
అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతిచెందగా, మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అండగా ఉంటానని హామీనిచ్చ�