సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం రాత్రి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయి ఉన్నట్టుండి
పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. టీచర్లు లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు.. పరీక్షలు ఎలా రాయాలని బాలానగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు అధికారులను నిలదీశారు. శనివారం పాఠశాల, కళాశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల నిర్వహణను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.