కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) విద్యార్థినులతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ సర్కారు విద్యారంగానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ విద్యా విధానాన్ని పటిష్టం చేసింది. దీనికితోడు ఆంగ్లమ�
సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నది. ఈ క్రమంలో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్�