ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘పద్మశ్రీ’ బాబా శివానంద్ శనివారం రాత్రి పరమపదించారు. ఆయన వయసు 128 సంవత్సరాలని ఆయన శిష్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను గత నెల 30న బీహెచ్యూ దవాఖానలో చేర్పించారు.
ఐపీఎల్-18లో ఘోరంగా విఫలమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరుపై ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదంటున్నాడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్లకు గాను ఆరింట్లో ఓడిన చెన్నై రెండింట్లో మ�
Kashi Vishwanath Temple | శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడు పది రూపాల్లో దర్శనమివ్వనున్నాడు. చాలాకాలం తర్వాత విశ్వనాథుడు ఈ అలంకరణ చేపట్టనుండడం ఇదే తొలిసారి. అయితే, ఈ సారి అధిక మాసం సందర్భంగా శ్రావణమాసం రెండు నెలలు ఉంటుంది.
ముంబై: ఐపీఎల్కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు చెన్నై స్టార్ బ్యాటర్ రాయుడు ట్వీట్ చేయడం ఒకింత అలజడి రేపింది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతు వస్తున్నాడు. ఈ న