తెలుగు వెండితెరపై ‘కొక్కొరొక్కో..’ పాటతో తొలిసారి పలికిందా కలం.‘నీలపురి గాజుల ఓ నీలవేణి..’ రచయితగా అతని ఉనికిని చాటింది.అక్కణ్నుంచి తెలుగు సినిమాలో తెలంగాణం పల్లవించడం మొదలైంది.కాసర్ల శ్యామ్ పాటల ప్రస్
చందు రాగం, హాసిని, ప్రీతి సుందర్ ముఖ్యతారలుగా నటిస్తున్న ‘ఉద్యమ కెరటాలు’ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యూన�
“సమాజానికి ప్రతీక పాట. అక్కడి పరిస్థితిని ప్రతిబింబించేదీ పాటే. ఒకప్పుడు తెలంగాణలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ తరహా పాటలు ఉండేవి. ఇవాళ... ‘గోడ కట్టని గూడు నా పల్లె, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు..’ అ�
అనసూయ, సాయి కుమార్, సుమన్, ఆమని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి,