యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ కాంబినేషన్లో సత్యనారాయణ్ కీ కథ పేరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ గత ఏడాది తెలుగు చిత్రసీమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కా�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. కరోనా నిబంధనలను జనాలు గాలికి వదిలేయడంతో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీ