బాసర సరస్వతీ క్షేత్రం బుధవారం మహిమానిత్వం అయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాసర గోదారమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని �
కార్తీక పౌర్ణమి వేడుకలు రెండో రోజూ కొనసాగాయి. మంగళవారం కార్తీక పౌర్ణమి అయినప్పటికీ ఈ రోజు చంద్ర గ్రహణం ఉండడంతో చాలా మంది భక్తులు సోమవారమే కార్తీక పూజలు చేశారు. మంగళవారం ఉదయం కొందరు భక్తులు దీపాలు వెలిగి�