కేంద్రం ఈ ఏడాది ఇద్దరు రాజకీయ ఉద్దండులకు సర్వోన్నత పౌరపురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అందులో మొదటి వ్యక్తి బీహారీ సామాజికన్యాయ పథనిర్దేశకుడు కర్పూరీ ఠాకూర్ కాగా, రెండో వ్యక్తి హిందూత్వ రాజకీయాలను
దేశంలో అతిపెద్ద హిందీ రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, బీహార్లో కుల రాజకీయాలు ఎక్కువ అని, అక్కడ మొదటి నుంచి రిజర్వేషన్లు ఉండేవని, వాటి కారణంగానే అక్కడి కులాల మధ్య కుమ్ములాటలు ఎక్కువనే అభిప్రాయం దక్షిణాదిలో ఉ�
అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించడం ముదావహం. సోషలిస్టు నేతల్లో మొదటి కాంగ్రెసేత
బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితమంతా పోరాటం చేసిన ఓబీసీ నాయకుడు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉంది. బీహార్ రాష్ర్టానికి రెండుమార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు.