కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోషియేషన్(కేఎస్సీఏ) అల్టిమేటం జారీచేసింది. పెండింగ్లో ఉన్న రూ.37,370 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హె�
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో ప్రయత్నాలు చేస్తున్నదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు.